Badradrikothagudem

ఎస్పీ కార్యాలయంలో  ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

ఎస్పీ కార్యాలయంలో  ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇకపై ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి ప్రజలు తమ సమస్యలను తెలుపుకునేందుకు వీలుగా “గ్రీవెన్స్ డే” ను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో వెల్లడించారు.ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీ కి నేరుగా సమస్యలు  తెలుపుకోవచన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *