muluguTelangana

ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం 

ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశం 

ములుగు : ఏటూరు నాగారం మండలం ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని ఐటీడీఏ కార్యాలయం లో మంగళవారం రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్, ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ బి.గితే లతో కలిసి నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *