తెలంగాణహైదరాబాద్

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

హైదరాబాద్, శోధన న్యూస్:

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని గురువారం రాత్రి ప్రజాభవన్ లో  ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ని కాశ్మీర్ నుంచి తెప్పించిన శాలువాతో చిరంజీవి  సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి భట్టి విక్రమార్క సత్కారం చేశారు.  ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం  సతీమణి మల్లు నందిని విక్రమార్క, కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *