తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

న్యాయవాదులను కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు 

న్యాయవాదులను కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు

సత్తుపల్లి, శోధన న్యూస్ :  సత్తుపల్లి  లాయర్స్ బార్ అసోసియేషన్ లో పలువురు న్యాయవాదులను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *